🚨 ఏపీ సచివాలయ వ్యవస్థలో భారీ మార్పులు – కూటమి సర్కార్ సంచలన నిర్ణయం గత వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఆశించిన స్థాయిలో సేవలు అందించలేకపోయిందనే అభిప్రాయంతో కూటమి సర్కార్ వ్యవస్థను పూర్తిగా వివేయించి ప్రక్షాళన చేపడుతోంది. సేవల నాణ్యత పెంపు, పర్యవేక్షణ బలోపేతం వంటి లక్ష్యాలతో కీలక నిర్ణయాలు తీసుకుంది. ✨ సేవల నాణ్యత పెంపు లక్ష్యం ప్రస్తుత సచివాలయాల పనితీరుపై ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. ప్రజలకు వేగంగా,…